Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మార్కెట్లోకి ఐటెల్ నుంచి విజన్ 1 పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (17:47 IST)
Itel Vision 1
మొబైల్స్ తయారీదారు ఐటెల్ నుంచి భారత్‌లో విజన్ 1 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల అయ్యింది. ఐటెల్ విజన్ 1 గ్రీన్‌, బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్ రూ.6,999 ధరకు వినియోగదారులకు ఆగస్టు 18వ తేదీ నుంచి లభ్యం కానుంది.
 
ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌లను అందిస్తున్నారు. వెనుక వైపు 8, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాలను అమర్చారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని అందిస్తున్నారు. ఇందులో 6.088 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను కలిగి వుంది.  
 
ఐటెల్ విజన్ 1 స్పెసిఫికేషన్లు…
6.088 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 
1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌
1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌,
3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
 
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, 
ఆండ్రాయిడ్ 9.0పై డ్యుయల్ సిమ్‌, 
8, 5 మెగాపిక్సల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ,
బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments