రూ.పాతిక వేలకే నాజూకైన ల్యాప్‌టాప్ - 21 నుంచి విక్రయాలు

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (10:31 IST)
ఇన్ఫినిక్స్ ఇండియా అనేక కంపెనీ పాతిక వేల రూపాయలకే ఇన్‌బాక్స్ ఎక్స్1 అనే పేరుతో ఓ ల్యాప్‌‍టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. బడ్జెట్ ధరతో రూపొందించిన ఈ ల్యాప్ టాప్ విక్రయాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఫ్లిప్ కార్ట్‌లో మాత్రమే విక్రయించే ఈ ల్యాప్ టాప్‌లు రెండు రంగుల్లో లభ్యంకానుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ సామరథ్యంతో రూపొందించారు. 
 
ఫాస్ట్ చార్జింగ్‌కు అనుకూలంగా కూడా ఉంటుందని ఆ తయారీ సంస్థ ప్రకటించింది. ఈ ల్యాప్ టాప్ బరువు కేజీ 24 గ్రాములు. 14.8 ఎంఎం మందంతో నాజూకుగా ఉంటుంది. ఇంటెల్ సెల్ రాన్ క్యాడ్ కోర్ ఎన్ఎస్ 5100 ప్రాసెసర్‌తో పని చేస్తుందని 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో తయారు చేసినట్టు తెలిపింది. 
 
ముఖ్యంగా విద్యార్థులకు టాస్క్‌లకు ఈ ల్యాప్ టాప్ సాఫీగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అల్యూమినియం ఆధారిత మెటల్ బాడీతో దీన్ని తయారు చేశారు. కాస్మిక్ బ్లూ, స్టాల్ ఫాల్ గ్రే రగుల్లో లభ్యంకానుంది. సిటీ, ఆర్బీఎల్, కోటక్, యాక్సెస్ బ్యాంకు కార్డులతో ఈ ల్యాప్ టాప్‌ను కొనుగోలు చేస్తే మాత్రం మరింత ధర తగ్గుతుది. ప్రధానంగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments