Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.పాతిక వేలకే నాజూకైన ల్యాప్‌టాప్ - 21 నుంచి విక్రయాలు

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (10:31 IST)
ఇన్ఫినిక్స్ ఇండియా అనేక కంపెనీ పాతిక వేల రూపాయలకే ఇన్‌బాక్స్ ఎక్స్1 అనే పేరుతో ఓ ల్యాప్‌‍టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. బడ్జెట్ ధరతో రూపొందించిన ఈ ల్యాప్ టాప్ విక్రయాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఫ్లిప్ కార్ట్‌లో మాత్రమే విక్రయించే ఈ ల్యాప్ టాప్‌లు రెండు రంగుల్లో లభ్యంకానుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ సామరథ్యంతో రూపొందించారు. 
 
ఫాస్ట్ చార్జింగ్‌కు అనుకూలంగా కూడా ఉంటుందని ఆ తయారీ సంస్థ ప్రకటించింది. ఈ ల్యాప్ టాప్ బరువు కేజీ 24 గ్రాములు. 14.8 ఎంఎం మందంతో నాజూకుగా ఉంటుంది. ఇంటెల్ సెల్ రాన్ క్యాడ్ కోర్ ఎన్ఎస్ 5100 ప్రాసెసర్‌తో పని చేస్తుందని 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో తయారు చేసినట్టు తెలిపింది. 
 
ముఖ్యంగా విద్యార్థులకు టాస్క్‌లకు ఈ ల్యాప్ టాప్ సాఫీగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అల్యూమినియం ఆధారిత మెటల్ బాడీతో దీన్ని తయారు చేశారు. కాస్మిక్ బ్లూ, స్టాల్ ఫాల్ గ్రే రగుల్లో లభ్యంకానుంది. సిటీ, ఆర్బీఎల్, కోటక్, యాక్సెస్ బ్యాంకు కార్డులతో ఈ ల్యాప్ టాప్‌ను కొనుగోలు చేస్తే మాత్రం మరింత ధర తగ్గుతుది. ప్రధానంగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments