పెట్టుబడిదారుల కోసం.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్.. బ్లాక్ రాక్ డీల్

Webdunia
బుధవారం, 26 జులై 2023 (22:19 IST)
Jio
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రధాన ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్ రాక్ కలిసి దేశంలోని మిలియన్ల మంది పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ చెప్పాయి. పెట్టుబడిదారులకు సరసమైన, వినూత్న పెట్టుబడి పరిష్కారాలకు సాంకేతికతో కూడిన ప్రాప్యతను అందించేందుకు డీల్ కుదుర్చుకుంది. 
 
భారతదేశంలోని అసెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమను డిజిటల్-ఫస్ట్ ఆఫర్‌ల ద్వారా మార్చడం, భారతదేశంలో పెట్టుబడిదారుల కోసం పెట్టుబడి పరిష్కారాలకు ప్రజాస్వామ్యీకరించడం ఈ భాగస్వామ్యం లక్ష్యమని జియో ప్రకటించింది. 
 
ఈ జాయింట్ వెంచర్‌లో, బ్లాక్‌రాక్ ఇంక్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 50 శాతంగా ఉంటుంది. డిజిటల్ ఫస్ట్ ఆఫర్ ద్వారా భారతదేశంలోని పెట్టుబడిదారుల కోసం అసెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమను సరళీకృతం చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యమని జియో వెల్లడించింది. 
Jio
 
జాయింట్ వెంచర్‌కు సంబంధించి ఇద్దరు భాగస్వాములు US$ 150 మిలియన్ల ప్రారంభ ప్రణాళికపై పని చేస్తారు. రెగ్యులేటరీ, చట్టబద్ధమైన అనుమతులు పొందిన తర్వాత జాయింట్ వెంచర్ కార్యకలాపాలను ప్రారంభిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

Rishabh Shetty: కాంతారాచాప్టర్1 దివ్య గాథ బాక్సాఫీస్‌ను కైవసం చేసుకుంది

'కాంతార-1 బాక్సాఫీస్ వద్ద ఊచకోత - 2 వారాల్లో రూ.717 కోట్లు వసూలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments