శుభవార్త చెప్పిన గూగుల్.. వర్క్ ఫ్రమ్ ఉద్యోగులకు భారీ నజరానా!!

Webdunia
బుధవారం, 27 మే 2020 (22:34 IST)
ప్రముఖ టెక్ సెర్చింజన్ గూగుల్ శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ కార్యాలయాలను మూసివేశారు. కానీ, వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించారు. అయితే, ఇపుడు పలు దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారు. అలాగే, భారత్‍లోనూ ఆ ఆంక్షలు సడలించారు. దీంతో దశల వారీగా జనజీవనం కుదుటపడుతుంది. 
 
దీంతో టెక్ కంపెనీలు కూడా తమ ఆఫీసులను తెరిచి.. కార్యకలాపాలు కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులోభాగంగా, గూగుల్ కూడా జూలై నెల నుంచి తన కార్యాలయాలను తెరవాలని భావిస్తోంది. అదేసమయంలో లాక్డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోం చేసిన ఉద్యోగులకు రూ.75 వేల అలవెన్సును ఇవ్వనుంది. 
 
గూగుల్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు.. జూలై నెల ఆరో తేదీన నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్యాలయాలను తెరవనుంది. ఈ ఆఫీసులకు తొలుత అసోసియేటెడ్ మేనేజర్లు రొటేషన్ పద్ధతిలో విధులకు హాజరుకానున్నారు. కాగా, ఫేస్‌బుక్ ట్విట్టర్ షోపిఫీలు ఇప్పటికే సింహభాగం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యాన్ని కల్పించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments