Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (11:41 IST)
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత క్రోబ్ బ్రౌజర్‌లో మార్పులు చేసింది. ఈ విషయాన్ని గూగుల్ టెక్ దిగ్గజం ప్రకటించింది. నిజానికి గత 2014లో క్రోమ్ లోగోలో మార్పులు చేసింది. ఆ తర్వాత అంటే ఇపుడు దాన్ని డిజైన్‌ను మార్చింది.  
 
గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త క్రోమ్ ఐకాన్‌ను మీరు ఈ రోజు గమనించేవుంటారు. ఎనిమిదేళ్ల తర్వాత క్రోమ్ బ్రాండ్ ఐకాన్‌ను రిఫ్రెష్ చేస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. 
 
ఇక లోగోను నిశితంగా పరిశీలిలిస్తే, పాత లోగోలో ఉన్నట్టు ఇపుడు కొత్త బ్రాండ్ ఐకాన్‌లో షాడోలు లేకుండా చేశారు. అయితే, లోగోలో కనిపించే ఆ పాత నాలుగు రంగుల మునుపటి కంటే కాస్త కాంతివంతంగా మెరుస్తున్నాయి. మధ్యలో నీలిరంగు వృత్తం సైజును కొద్దిగా పెంచారు. గూగుల్ యొక్క ఆధునిక బ్రాండ్ వ్యక్తీకరణకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్టు హు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments