ఎనిమిదేళ్ల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (11:41 IST)
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత క్రోబ్ బ్రౌజర్‌లో మార్పులు చేసింది. ఈ విషయాన్ని గూగుల్ టెక్ దిగ్గజం ప్రకటించింది. నిజానికి గత 2014లో క్రోమ్ లోగోలో మార్పులు చేసింది. ఆ తర్వాత అంటే ఇపుడు దాన్ని డిజైన్‌ను మార్చింది.  
 
గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త క్రోమ్ ఐకాన్‌ను మీరు ఈ రోజు గమనించేవుంటారు. ఎనిమిదేళ్ల తర్వాత క్రోమ్ బ్రాండ్ ఐకాన్‌ను రిఫ్రెష్ చేస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. 
 
ఇక లోగోను నిశితంగా పరిశీలిలిస్తే, పాత లోగోలో ఉన్నట్టు ఇపుడు కొత్త బ్రాండ్ ఐకాన్‌లో షాడోలు లేకుండా చేశారు. అయితే, లోగోలో కనిపించే ఆ పాత నాలుగు రంగుల మునుపటి కంటే కాస్త కాంతివంతంగా మెరుస్తున్నాయి. మధ్యలో నీలిరంగు వృత్తం సైజును కొద్దిగా పెంచారు. గూగుల్ యొక్క ఆధునిక బ్రాండ్ వ్యక్తీకరణకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్టు హు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments