Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా కోవిడ్ ఎసెన్షియల్ కిట్.. జియో 3డీ గ్లాసెస్ కూడా వచ్చేస్తున్నాయ్..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (12:46 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి చెందిన జియోమార్ట్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. జియో మార్ట్ ద్వారా తొలిసారి ఆర్డర్ చేసే వారికి ఉచితంగానే కోవిడ్ 19 ఎసెన్షియల్ కిట్ అందిస్తున్నట్లు తెలిపింది. ముకేశ్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ ఈ విషయాన్ని తెలిపారు. 
 
జియోమార్ట్ స్థానిక కిరాణా స్టోర్ల భాగస్వామ్యంతో కస్టమర్లకు ఎలా సేవలు అందిస్తోందనే విషయాన్ని వార్షిక సమావేశం సందర్భంగా ఇషా అంబానీ వివరించారు. అలాగే టీచర్లు, విద్యార్థులు ప్రధాన లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో 3డీ గ్లాసెస్‌ను తీసుకువచ్చింది. 
 
జియో గ్లాసెస్ ద్వారా 3డీ వర్చువల్ రూమ్స్, హోలోగ్రాఫిక్ క్లాసెస్ నిర్వహణ వంటివి చేయొచ్చు. అంతేకాకుండా వర్చువల్ మీటింగ్స్ కూడా నిర్వహించొచ్చు. ఇంకా ఫోన్‌తో పనిలేకుండానే ఇతరులకు కాల్ చేయొచ్చు.
 
కేవలం ఎవరికి కాల్ చేయాలో చెబితే చాలు. వారికి కాల్ వెళ్తుంది. కాగా దీని ధర ఎంతో తెలియాల్సి ఉంది. అలాగే జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ 7.7 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.33,733 కోట్లు కావడం గమనార్హం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments