ఫేస్‌బుక్ - ట్విట్టర్‌లకు ధీటుగా ట్రూత్ - వచ్చే నెలలో...

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (15:59 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సొంతంగా ఓ సోషల్ మీడియాను ప్రారంభించనున్నారు. ఇది ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు ధీటుగా ఉండనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత అమెరికాలోని క్యాపిటల్ భవన్ంపై ఆయన మద్దతు దారులు దాడులకు దిగారు. ఆ తర్వాత ట్రంప్ సోషల్ మీడియా ఖాతాను ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు బహిష్కరించాయి. దీంతో 9 నెలల పాటు ఆయన సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌ను ఏర్పాటు చేసారు. 
 
దీని ద్వారా ట్రూత్ పేరుతో ఓ సోషల్ మీడియా యాప్‌ను ఏర్పాటు చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు టీఎంటీజీ సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ట్రూత్ సోషల్ అనే పేరుతో సామాజిక మాద్యమాన్ని ఏర్పాటు చేయనుందని అందులో పేర్కొంది. దీన్ని వచ్చే నెలలో కొంతమంది అతిథుల సమక్షంలో ఆవష్కరించనున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments