Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగుల‌కు తీపి క‌బురు... మూడు శాతం డి.ఎ. ప్రకటించిన కేంద్రం

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (15:44 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది మోడీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి డిఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) లను 3 శాతం పెంచడానికి ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
 
ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎను 17 శాతం నుండి 28 శాతానికి 11 శాతం పెంచిన కేంద్ర సర్కార్.. ఇవాళ మరో 3 శాతం డిఎను పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డిఎ 31 శాతానికి పెరుగుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్‌లో 3 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దసరా పండుగ మరియు దీపావళి పండుగ నేపథ్యంలో ఈ డి ఏ పెంపుపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డీఏ పెంపు నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Ravi Mohan: రవికి చెక్ పెట్టిన భార్య ఆర్తి.. భరణం కింద రూ.40లక్షలు ఇవ్వాల్సిందే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments