Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్, కేంద్రం మధ్య పోరు: ఇదే చివరి నోటీస్.. ఫైనల్ వార్నింగ్

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (18:02 IST)
ట్విట్టర్, కేంద్రం మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ చ‌ట్టం అమ‌లుపై కేంద్రం, ట్విట్ట‌ర్ సంస్థ‌ల పోరు కొన‌సాగుతుండ‌గా… ఐటీ చ‌ట్టం అమ‌లు చేయాల్సిందేన‌ని ట్విట్ట‌ర్‌కు భార‌త ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది.

ఆదివారం ఉదయం భార‌త ఉప రాష్ట్రప‌తి వెంకయ్య‌నాయుడు అధికారిక గుర్తింపు మార్క్‌ను ట్విట్ట‌ర్‌ను తొలిగించింది. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు రాగానే వెన‌క్కి త‌గ్గి పున‌రుద్ధ‌రించింది. 
 
ఆ త‌ర్వాత కొద్దిసేపటికే కేంద్రం ట్విట్ట‌ర్‌కు ఐటీ చ‌ట్టం అమ‌లుపై ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం భారతీయుల‌ను గ్రీవెన్స్ అధికారిగా నియమిస్తారా? లేదా? అని హెచ్చరించింది.

కొత్త ఐటీ నిబంధనలకు తగ్గట్టు ట్విట్టర్ నడుచుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇదే చివరి నోటీసు అంటూ స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే ఈ కొత్త ఐటీ చ‌ట్టంపై కేంద్రం, ట్విట్ట‌ర్‌లు కోర్టుల‌ను ఆశ్ర‌యించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments