Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ రిటర్న్స్‌దాఖలు గడువు- నవంబర్ 30 వరకు పొడిగింపు

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (16:22 IST)
కరోనా సంక్షోభం నేపథ్యంలో 2019-20 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్‌దాఖలు గడువును నవంబరు 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది మార్చి31తో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్‌ దాఖలుకు సీబీడీటీ గతంలో జూన్‌ 30వరకు గడువు విధించింది. 
 
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గనందున, ఈ గడువును జులై 31, సెప్టెంబరు 30 వరకు దశలవారీగా పొడిగించింది. అయితే ఈ గడువును నాలుగోసారి నవంబరు 30వరకు పొడిగిస్తున్నట్లు సీబీడీటీ వెల్లడించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments