Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త రీఛార్జ్.. రూ.997లకు ప్రీపెయిడ్ ప్లాన్

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (15:35 IST)
భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో వంటి టెల్కోలకు ధీటుగా ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ కూడా కొత్త దీర్ఘకాలిక రీఛార్జిని ప్రవేశపెట్టింది. భారతీ ఎయిర్‌టెల్‌లో రూ.998లతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుండగా, వొడాఫోన్ ఐడియా, జియో రూ.999 ధర వద్ద రీఛార్జి ప్లాన్‌లను అందిస్తున్నాయి. అన్ని టెల్కోస్ నుండి ఈ ప్రీపెయిడ్ ప్రణాళికలు 90 రోజుల చెల్లుబాటును అందిస్తాయి.
 
బీఎస్ఎన్ఎల్ రూ.997 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ముంబై, డిల్లీతో సహా ఈ ప్రాంతానికి అయినా, ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 3 జీబీ డేటా, డేటా పరిమితి తగ్గిన తరువాత వేగం 80 కెబిపిఎస్‌లకు తగ్గుతుంది.
 
రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, పీఆర్‌బీటీకీ రెండు నెలలకు వంటి ప్రయోజనాలు అందిస్తుంది. టెల్కో నుండి ఇతర అపరిమిత కాంబో ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే బీఎస్‌ఎన్‌ఎల్ రోజుకు కేవలం 250 నిమిషాలకు వాయిస్ కాల్‌లను పరిమితం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments