ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ అసుస్ తన నూతన స్మార్ట్ఫోన్ జెన్ఫోన్ 6 ను త్వరలో భారత్లో విడుదల చేయనుంది. గత వారం స్పెయిన్లో ఈ ఫోన్ విడుదల కాగా త్వరలో భారత్లోనూ ఈ ఫోన్ను లాంచ్ చేయనున్నారు. రూ.39,132 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందించనున్నారు.