Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్భుతం ఆ దేవాలయాలు... ఎందుకని?

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (20:05 IST)
మనదేశం ఆధ్యాత్మికతతో నిండిపోయినది చెపుతారు. ఇక్కడ వెలసిన దేవతలు, వారి విశిష్టతలు తెలుసుకుంటూ వుంటే అద్భుతం అనిపిస్తుంటుంది. అలాంటి వాటిలో కొన్నింటిని చూద్దాం.
 
స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయాలుగా పేరున్నవి... కేరళ శ్రీ కృష్ణ దేవాలయం, బృందావనం రాధాకృష్ణ శయన మందిరం.
 
12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడి తిరిగి అతుక్కునేదేవాలయం-  బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.
 
సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు-
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.
 
నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు: 
1. మహానంది
2. జంబుకేశ్వర్ 
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి. 
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం. 
6. బెంగళూర్ మల్లేశ్వర్, 
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం, 
8. సిద్ధగంగా.
 
 
నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు. 
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్. 
3. మంజునాథ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments