Webdunia - Bharat's app for daily news and videos

Install App

2023లోనూ పసుపు జెర్సీలోనే చూస్తారు.. ధోనీ కామెంట్స్

Webdunia
సోమవారం, 2 మే 2022 (17:14 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్‌కు దూరం కాబోతున్నాడనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.  
 
ఈ నేపథ్యంలో, సన్ రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోనీ తన భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చాడు. వచ్చే సీజన్‌లో కూడా ఆడతానని, 2023లోనూ తనను చెన్నై సూపర్ కింగ్స్ పసుపు జెర్సీలోనే చూస్తారని వెల్లడించాడు. 
 
టోర్నీలో ప్రస్తుతం చెన్నై జట్టు ఆడుతున్న తీరును సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు. అనేక క్యాచ్‌లు వదిలేశామని, ఫీల్డింగ్ మెరుగుపర్చుకోవడం అత్యావశ్యకం అని ధోనీ స్పష్టం చేశాడు. 
 
అంతేకాదు, బ్యాటింగ్, బౌలింగ్ అంశాల్లో కూడా ఉదాసీనంగా ఆడితే కష్టమని సహచరులకు హెచ్చరిక చేశాడు.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments