ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఫీట్.. 50వ మ్యాచ్‌లో 50-ప్లస్ స్కోరు

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (18:01 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023లో ఆదివారం ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడంలో స్టార్ బ్యాటర్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు.. విరాట్ కోహ్లీ.
 
కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసిన కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. ఇది ఐపీఎల్‌లో అతని 50వ మ్యాచ్‌లో 50-ప్లస్ స్కోరుతో ఆకట్టుకునే ఫీట్‌ను సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. మొత్తంమీద, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 60తో అగ్రస్థానంలో ఉన్నాడు. 
 
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 49తో ఓవరాల్ లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ పేరు మీద 45 అర్ధసెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్యాంకు లాకర్‌లో 40 కేజీల బంగారం

డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి అంకితం : మరియా కొరినా

గాజా శాంతి ఒప్పందం... ఇజ్రాయేల్, ఈజిప్టుల్లో పర్యటిస్తాను.. డొనాల్డ్ ట్రంప్

పంచాయతీ పరిపాలన వ్యవస్థను సమూలంగా మార్చేస్తాం- పవన్ కల్యాణ్

120 కిలోల గంజాయి స్వాధీనం.. ఒడిశా నుండి గంజాయి.. ఉపాధ్యాయుడు, భార్య..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

తర్వాతి కథనం
Show comments