Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై చేరుకున్న విరాట్ కోహ్లి: 7 రోజులు క్వారెంటైన్, ఎందుకని?

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (15:34 IST)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఐపిఎల్ జట్టులో చేరేందుకు గురువారం చెన్నై చేరుకున్నారు. ఐతే జట్టుతో కలిసే ముందు కోహ్లి ఏడు రోజులపాటు క్వారెంటైన్లో వుంటాడు. కోవిడ్ నిబంధనలు ప్రకారం ఈ మేరకు కోహ్లి క్వారెంటైన్లో వుండనున్నాడు.

మరోవైపు ఏప్రిల్ 9 నుండి ప్రారంభమయ్యే రాబోయే సీజన్ కోసం ఈ బృందం మంగళవారం తన శిక్షణను ప్రారంభించింది. "కెప్టెన్ విరాట్ కోహ్లీ చెన్నై చేరుకున్నారు" అని ఆర్‌సిబి ఒక ట్వీట్‌లో కోహ్లీ రాకను ప్రకటించింది. కెప్టెన్ కోహ్లి మాస్కు ధరించిన చిత్రాన్ని షేర్ చేసింది.
 
ఏప్రిల్ 9 న చెన్నైలో జరిగే టోర్నమెంట్ ఓపెనర్‌లో ఆర్‌సిబి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కొంటుంది. 2008లో ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఆర్‌సిబితో ఉన్న కోహ్లీ, ఇంగ్లండ్‌పై భారత వన్డే సిరీస్ విజయం సాధించిన ఉత్సాహంలో వున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తర్వాతి కథనం
Show comments