Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై చేరుకున్న విరాట్ కోహ్లి: 7 రోజులు క్వారెంటైన్, ఎందుకని?

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (15:34 IST)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఐపిఎల్ జట్టులో చేరేందుకు గురువారం చెన్నై చేరుకున్నారు. ఐతే జట్టుతో కలిసే ముందు కోహ్లి ఏడు రోజులపాటు క్వారెంటైన్లో వుంటాడు. కోవిడ్ నిబంధనలు ప్రకారం ఈ మేరకు కోహ్లి క్వారెంటైన్లో వుండనున్నాడు.

మరోవైపు ఏప్రిల్ 9 నుండి ప్రారంభమయ్యే రాబోయే సీజన్ కోసం ఈ బృందం మంగళవారం తన శిక్షణను ప్రారంభించింది. "కెప్టెన్ విరాట్ కోహ్లీ చెన్నై చేరుకున్నారు" అని ఆర్‌సిబి ఒక ట్వీట్‌లో కోహ్లీ రాకను ప్రకటించింది. కెప్టెన్ కోహ్లి మాస్కు ధరించిన చిత్రాన్ని షేర్ చేసింది.
 
ఏప్రిల్ 9 న చెన్నైలో జరిగే టోర్నమెంట్ ఓపెనర్‌లో ఆర్‌సిబి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కొంటుంది. 2008లో ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఆర్‌సిబితో ఉన్న కోహ్లీ, ఇంగ్లండ్‌పై భారత వన్డే సిరీస్ విజయం సాధించిన ఉత్సాహంలో వున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments