Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌పై కరోనా ఎఫెక్ట్.. భారత్‌లో కరోనాపై బెంగాల్ దాదా ఏమన్నారు?

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (10:57 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణపై కరోనా ప్రభావం పడింది. ఈ సీజన్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కరోనా వైరస్ క్రికెటర్లను భయపెడుతోంది. పలుచోట్ల కరోనా కేసులు నమోదవుతున్న వార్తల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ సందేహమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు మాత్రం అలాంటిదేమీ లేదని.. యధావిథిగా ఐపీఎల్ పండుగ ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. 
 
ఈ వ్యవహారంపై ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ... ఐపీఎల్‌పై కరోనా ప్రభావం లేదన్నారు. అయినా.. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు ఐపీఎల్ విజయవంతంగా జరుగుతుందని చెప్పారు. 
 
మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కరోనా ఎఫెక్ట్ గురించి మాట్లాడారు. భారత్‌లో క్రికెట్ సిరిస్ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. అందువల్ల ఐపీఎల్‌తో పాటు దక్షిణాఫ్రికా భారత్ పర్యటన యథావిధిగా సాగుతుందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments