Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌పై కరోనా ఎఫెక్ట్.. భారత్‌లో కరోనాపై బెంగాల్ దాదా ఏమన్నారు?

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (10:57 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణపై కరోనా ప్రభావం పడింది. ఈ సీజన్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కరోనా వైరస్ క్రికెటర్లను భయపెడుతోంది. పలుచోట్ల కరోనా కేసులు నమోదవుతున్న వార్తల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ సందేహమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు మాత్రం అలాంటిదేమీ లేదని.. యధావిథిగా ఐపీఎల్ పండుగ ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. 
 
ఈ వ్యవహారంపై ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ... ఐపీఎల్‌పై కరోనా ప్రభావం లేదన్నారు. అయినా.. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు ఐపీఎల్ విజయవంతంగా జరుగుతుందని చెప్పారు. 
 
మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కరోనా ఎఫెక్ట్ గురించి మాట్లాడారు. భారత్‌లో క్రికెట్ సిరిస్ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. అందువల్ల ఐపీఎల్‌తో పాటు దక్షిణాఫ్రికా భారత్ పర్యటన యథావిధిగా సాగుతుందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments