Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020: వేలం పాటకు అంతా సిద్ధం.. ఆ జాబితాలో 332 మంది..?

Webdunia
బుధవారం, 18 డిశెంబరు 2019 (14:39 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం జరుగనుంది. ఈ వేలం పాటలో 11 మంది తమిళ క్రికెటర్లకు మాత్రమే చోటుందని టాక్ వస్తోంది. 2020 ఏడాదికి గాను ఐపీఎల్ పోటీలు ఏప్రిల్‌లో జరుగనున్నాయి.

ఈ పోటీల్లో ఆడే క్రికెటర్లను వేలం పాట ద్వారా ఎంపిక చేయనున్నారు. కోల్‌కతాలో వేలం పాట గురువారం జరుగనుంది. ఈ వేలం పాటలో స్టార్ క్రికెటర్లను తీసుకునేందుకు జట్టు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. 
 
మొత్తం 148 విదేశీ క్రికెటర్లతో పాటు 332 మంది క్రికెటర్లు వేలం పాట జాబితాలో స్థానం సంపాదించారు. ఇందులో 73 మంది క్రికెటర్లను వేలం ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో 11 మంది తమిళ క్రికెటర్లు వున్నారు.

విదేశీ ఆటగాళ్లలో క్రిస్లిన్, మోర్గాన్, కమ్మిన్స్, జేమ్స్ నిషాం, క్రిస్లిన్‌లు భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసేందుకు జట్టు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

తర్వాతి కథనం
Show comments