Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020: వేలం పాటకు అంతా సిద్ధం.. ఆ జాబితాలో 332 మంది..?

Webdunia
బుధవారం, 18 డిశెంబరు 2019 (14:39 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం జరుగనుంది. ఈ వేలం పాటలో 11 మంది తమిళ క్రికెటర్లకు మాత్రమే చోటుందని టాక్ వస్తోంది. 2020 ఏడాదికి గాను ఐపీఎల్ పోటీలు ఏప్రిల్‌లో జరుగనున్నాయి.

ఈ పోటీల్లో ఆడే క్రికెటర్లను వేలం పాట ద్వారా ఎంపిక చేయనున్నారు. కోల్‌కతాలో వేలం పాట గురువారం జరుగనుంది. ఈ వేలం పాటలో స్టార్ క్రికెటర్లను తీసుకునేందుకు జట్టు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. 
 
మొత్తం 148 విదేశీ క్రికెటర్లతో పాటు 332 మంది క్రికెటర్లు వేలం పాట జాబితాలో స్థానం సంపాదించారు. ఇందులో 73 మంది క్రికెటర్లను వేలం ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో 11 మంది తమిళ క్రికెటర్లు వున్నారు.

విదేశీ ఆటగాళ్లలో క్రిస్లిన్, మోర్గాన్, కమ్మిన్స్, జేమ్స్ నిషాం, క్రిస్లిన్‌లు భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసేందుకు జట్టు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

తర్వాతి కథనం
Show comments