Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఇప్పుడు అవసరమా? ఇంగ్లండ్ మాజీ కామెంటేటర్

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (13:04 IST)
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితుల్లో కూడా ఐపీఎల్‌ను నిర్వహించడం ఏ మాత్రం సమంజసం కాదంటున్నారు. 
 
లీగ్‌ను కొనసాగించడం దారుణమైన తప్పిదమని ఇంగ్లండ్‌ మాజీ ఫుట్‌బాలర్‌, కామెంటేటర్‌ గ్యారీ లినేకర్‌ అన్నాడు. క్రికెట్‌ ఫ్యాన్‌గా ఐపీఎల్‌ను ఎంతో అభిమానిస్తా. కానీ, ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లీగ్‌ను కొనసాగించడం పెద్ద తప్పిదమే. మ్యాచ్‌లో పరుగుల కంటే వేగంగా ప్రాణాలు కోల్పోతున్నార్ణని లినేకర్‌ ట్వీట్‌ చేశాడు.
 
అనేక పత్రికలు కూడా విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్‌ను కొనసాగించడాన్ని నిలదీశాయి. లీగ్‌లో ఆడుతున్న తమ దేశ ఆటగాళ్ల క్షేమ సమాచారాన్ని ప్రచురించాయి. కాసులు కురిపించే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించకూడదు. వాటిల్లో ఐపీఎల్‌ అత్యంత పవిత్రమైనది్ణ అని గార్డియన్‌ పత్రిక సెటైర్‌ వేసింది. బీసీసీఐని కార్యదర్శి జై షానే నడిపిస్తున్నాడని ఆరోపించింది.  

సంబంధిత వార్తలు

పెండింగ్ బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేత

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం... ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

ఏపీలో కూలగొడుతున్న వైకాపా జెండా దిమ్మెలు!! (Video Viral)

పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు!

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments