Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఇప్పుడు అవసరమా? ఇంగ్లండ్ మాజీ కామెంటేటర్

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (13:04 IST)
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితుల్లో కూడా ఐపీఎల్‌ను నిర్వహించడం ఏ మాత్రం సమంజసం కాదంటున్నారు. 
 
లీగ్‌ను కొనసాగించడం దారుణమైన తప్పిదమని ఇంగ్లండ్‌ మాజీ ఫుట్‌బాలర్‌, కామెంటేటర్‌ గ్యారీ లినేకర్‌ అన్నాడు. క్రికెట్‌ ఫ్యాన్‌గా ఐపీఎల్‌ను ఎంతో అభిమానిస్తా. కానీ, ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లీగ్‌ను కొనసాగించడం పెద్ద తప్పిదమే. మ్యాచ్‌లో పరుగుల కంటే వేగంగా ప్రాణాలు కోల్పోతున్నార్ణని లినేకర్‌ ట్వీట్‌ చేశాడు.
 
అనేక పత్రికలు కూడా విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్‌ను కొనసాగించడాన్ని నిలదీశాయి. లీగ్‌లో ఆడుతున్న తమ దేశ ఆటగాళ్ల క్షేమ సమాచారాన్ని ప్రచురించాయి. కాసులు కురిపించే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించకూడదు. వాటిల్లో ఐపీఎల్‌ అత్యంత పవిత్రమైనది్ణ అని గార్డియన్‌ పత్రిక సెటైర్‌ వేసింది. బీసీసీఐని కార్యదర్శి జై షానే నడిపిస్తున్నాడని ఆరోపించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments