Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్లు పెట్టుకున్న రిషబ్ పంత్, పృథ్వీ షా.. ఫోటోలు వైరల్

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (19:36 IST)
Rishabh Pant
ఐపీఎల్ 2021 సీజన్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశే ఎదురైంది. గత మూడేళ్లుగా టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఆ జట్టుకు ఈసారి కూడా కలిసిరాలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకున్న ఢిల్లీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లోనూ ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 3వికెట్లతో చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
 
గెలుపు కోసం చివరివరకు పోరాడిన ఢిల్లీకి నిరాశే ఎదురైంది. దాంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్, ఓపెనర్ పృథ్వీ షా ఉబికి వస్తున్న ఏడుపును ఆపుకోలేకపోయారు. 
 
గత మూడేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబర్చినా టైటిల్ అందుకోకపోవడం పట్ల తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు సైతం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాడ్ లక్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్‌.. అమరావతిపై జగన్ ప్రకటన.. ఎక్కడ?

KTR Defamation Case: బీజేపీ నేత బండి సంజయ్‌కు సమన్లు జారీ

ఉచిత బస్సులతో మా బతుకులు బస్టాండ్ అయ్యాయంటున్న కండెక్టర్ (video)

రైలు ఏసీ బోగీలో స్మోకింగ్ చేసిన మహిళ... నా డబ్బుతో తాగుతున్నా... మీకేంటి నొప్పా? (వీడియో)

సూపర్ సిక్స్ పథకం కింద మరో ప్రధాన హామిని నెరవేర్చనున్న బాబు.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన జాన్వీ కపూర్

Samyukta :హెల్తీ బాడీ అంటే స‌రైన మ‌జిల్స్ ఉండాలని ఇప్పుడు తెలుస్తుంది : సంయుక్త మీనన్

Raviteja: మారెమ్మ నుంచి హీరో మాధవ్ స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్

Sudheer : సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జటాధర నుంచి అప్ డేట్

అప్పుడు బాత్రూంలో కూర్చొని ఏడ్చా, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఏడ్చారు: దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

తర్వాతి కథనం
Show comments