Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైకి ఏమైంది.. ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (13:12 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఐపీఎల్ సీజన్‌లలో ఇప్పటివరకు మునుపెన్నడూ లేని విధంగా సీఎస్కే జట్టు పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. దీంతో సీఎస్కే షాకైంది. ఐపీఎల్ సీజన్‌లో ధోనీ సారథ్యంలోని సీఎస్కే జట్టు ఎప్పుడూ అగ్రస్థానంలోనే నిలుస్తుంది. గత 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో.. మునుపెన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో ఐపీఎల్ దిగజారింది. 
 
నిన్నటి వరకు 7వ స్థానంలో వుండిన చెన్నై ప్రస్తుతం 8వ స్థానానికి పడిపోయింది. మూడు మ్యాచ్‌లు ఆడిన ధోనీసేన ఒక విజయంతో రెండు పాయింట్లు మాత్రమే సాధించి చివరి స్థానానికి చేరుకుంది. 8వ స్థానంలో వుండిన హైదరాబాద్ జట్టు ప్రస్తుతం ఆరో స్థానానికి ఎగబాకింది. అలాగే ఢిల్లీ జట్టు అగ్రస్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం రెండో స్థానంలో ఢిల్లీ, అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిలిచింది.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments