Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐటీ సెమిస్టర్ ప్రశ్నాపత్రంలో ధోనీ గురించి ప్రశ్న.. వైరల్

Webdunia
మంగళవారం, 7 మే 2019 (18:20 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ గురించి ఐఐటీ మద్రాస్ ప్రశ్నాపత్రంలో అడిగిన ప్రశ్న ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టీమిండియా మాజీ సారథి అయిన ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు ఐపీఎల్‌లో విజయపరంపర కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ధోనీకున్న క్రేజ్‌‍తో ఆయన ఏం చేసినా.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. 
 
ఈ నేపథ్యంలో ఐపీఎల్ టీ-20 12వ సీజన్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ప్లే ఆఫ్ దశకు చెన్నై కింగ్స్ జట్టు చేరింది. తద్వారా ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో వరుసగా ప్లే-ఆఫ్ దశకు చేరుకున్న జట్టుగా చెన్నై రికార్డు సృష్టించింది. 
 
రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్ 12వ సీజన్‌లో బరిలోకి దిగిన చెన్నై 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ కళాశాల సెమిస్టర్ ప్రశ్నాపత్రంలో ప్లేఆఫ్ దశలో చెన్నై ఆడనున్న మ్యాచ్‌పై ఓ ప్రశ్న వుంది. దీనికి సంబంధించిన ఫోటోను ఐసీసీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ ప్రశ్న నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments