Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిసారి ప్రపంచకప్ ఆడేందుకు నేను ఆత్రుతగా ఉన్నాను: చాహల్

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (18:17 IST)
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి జరగనున్న ఈ టోర్నీ ఆడేందుకు చాలా ఆత్రుతతో ఉన్నానని తెలిపాడు.
 
'ఇది నా మొదటి వరల్డ్‌కప్. ఇందులో ఆడుతున్నందుకు చాలా ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నా. ప్రతి ఒక్కరికీ దేశం తరపున వరల్డ్‌కప్‌లో ఆడాలని ఉంటుంది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. ఇప్పుడెలా ఉందో అక్కడికి వెళ్తేగానీ, వికెట్ నేపథ్యం అర్థం కాదు. ప్రతి ఒక్కరినీ సపోర్ట్ చేస్తేనే జట్టుగా ముందుకు వెళ్లగలం' అని చాహల్ చెప్పుకొచ్చాడు.
 
కాగా ప్రపంచకప్ కోసం టీమిండియా మే 22న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. మే 25, 28న వార్మప్ మ్యాచ్‌లు ఆడి అక్కడి వాతావరణాన్ని పరిశీలించనుంది. దానిని బట్టి జూన్ 5వ తేదీన వరల్డ్‌కప్ టోర్నీలో జరగనున్న మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడేందుకు సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments