తొలిసారి ప్రపంచకప్ ఆడేందుకు నేను ఆత్రుతగా ఉన్నాను: చాహల్

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (18:17 IST)
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి జరగనున్న ఈ టోర్నీ ఆడేందుకు చాలా ఆత్రుతతో ఉన్నానని తెలిపాడు.
 
'ఇది నా మొదటి వరల్డ్‌కప్. ఇందులో ఆడుతున్నందుకు చాలా ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నా. ప్రతి ఒక్కరికీ దేశం తరపున వరల్డ్‌కప్‌లో ఆడాలని ఉంటుంది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. ఇప్పుడెలా ఉందో అక్కడికి వెళ్తేగానీ, వికెట్ నేపథ్యం అర్థం కాదు. ప్రతి ఒక్కరినీ సపోర్ట్ చేస్తేనే జట్టుగా ముందుకు వెళ్లగలం' అని చాహల్ చెప్పుకొచ్చాడు.
 
కాగా ప్రపంచకప్ కోసం టీమిండియా మే 22న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. మే 25, 28న వార్మప్ మ్యాచ్‌లు ఆడి అక్కడి వాతావరణాన్ని పరిశీలించనుంది. దానిని బట్టి జూన్ 5వ తేదీన వరల్డ్‌కప్ టోర్నీలో జరగనున్న మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడేందుకు సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments