Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో 3/34.. పల్లెకెలెలో 7/49.. ఎలా సాధ్యమైంది..?

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (13:58 IST)
శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా ముందుగా ఊహించినట్లే ఐపీఎల్ నుండి సగంలోనే నిష్క్రమించాడు. ముందుగా శ్రీలంక బోర్డు ఐపీఎల్ ఆడేందుకు మలింగాకు అనుమతినిచ్చింది..అయితే తాజాగా దేశవాళీ టోర్నీ ఆడేందుకు అతడిని స్వదేశానికి తిరిగి రమ్మన్న సంగతి తెలిసిందే. 
 
బుధవారం నాడు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ మ్యాచ్ ఆడిన మలింగా.. తర్వాతి రోజు శ్రీలంకలోని పల్లెకెలెలో వన్డే మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఐపీఎల్లో భాగంగా బుధవారం నాడు చెన్నై సూపర్‌కింగ్స్‌పై చక్కటి బౌలింగ్‌ ప్రదర్శనతో 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన మలింగా.. మరుసటి రోజు గాలె జట్టు తరపున బరిలోకి దిగి కాండీ జట్టును వణికించాడు. 
 
కేవలం 49 పరుగులకే 7 వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో మలింగ జట్టు ఘనవిజయం సాధించింది. ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన 12 గంటల్లోపే ఈ మ్యాచ్‌ ఆరంభం కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments