Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే మేం ఓడిపోయాం.. ముంబై ట్రోఫీని గెలుచుకుంది.. ధోనీ

Webdunia
సోమవారం, 13 మే 2019 (10:30 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో రెండు తప్పులు చేశామని.. కానీ అవి ముంబై కంటే ఒకటీ రెండు పొరపాట్లు ఎక్కువేనని చెప్పాడు. అయితే, ఛాంపియన్‌ను నిర్ణయించే కీలకమైన ఫైనల్‌ మ్యాచ్‌లో తప్పులు చేస్తే పరిహారం తప్పదని వ్యాఖ్యానించాడు.


కానీ తమ జట్టుకంటే ముంబై ఇండియన్స్ తక్కువ పొరపాట్లు చేయడం వల్లే ఫైనల్‌లో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచిందని ధోనీ అన్నాడు. 
 
ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రీడా మైదానంలో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగోసారి టైటిల్‌ కొట్టాలన్న చెన్నై ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. 
 
ఈ నేపథ్యంలో ఛాంపియన్‌గా నిలిచేందుకు ముంబైకి పూర్తి అర్హత వుందని.. అందుకే పైచేయి సాధించిందని చెప్పారు. తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారన్నారు. ఈ పిచ్‌పై 150 పరుగులకే ప్రత్యర్థిని కట్టడం చేయడం సులువైన పనికాదన్నాడు. 
 
వికెట్‌ అవసరమైన ప్రతీసారి బౌలర్లు వికెట్లు తీశారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఇది మంచి సీజన్‌. మిడిల్‌ ఆర్డర్‌లో కొంచెం విఫలమైంది. వీటన్నింటి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏదేమైనా ఈ సంవత్సరం చాలా మంచి క్రికెట్‌ ఆడామని ధోనీ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments