Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ కూల్‌కు కోపమొచ్చింది.. ధోనీపై 50శాతం మ్యాచ్ ఫీజు కోత..

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (10:29 IST)
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై 50 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించారు. ధోనీ ఐపీఎల్ కోడ్‌ను ఉల్లంఘించారు. అవును మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకుని ఎప్పుడూ ప్రశాంతంగా వుండే ధోనీకి ఈ సారి కోపం వచ్చింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన లెవల్ 2 నేరం చేశాడు. 
 
ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను స్టోక్స్ వేస్తూ, శాంటనర్‌కు ఫుల్ టాస్ బాల్ వేశాడు. ఈ బాల్ గాల్లోకి లేచి, ఆరు పరుగులు తెచ్చింది. ఇదే బాల్‌ను తొలుత నోబాల్‌గా ప్రకటించిన అంపైర్లు, దాన్ని వెనక్కు తీసుకున్నారు. ఇదే ధోనీ ఆగ్రహానికి కారణమైంది. 
 
ఫీల్డ్ అంపైర్ ఉల్లాస్ ఘాండే దీన్ని నోబల్ అని పేర్కొనగా, స్క్వేర్ లెగ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ దాన్ని నోబాల్ కాదని తేల్చారు. దీంతో దీంతో అప్పటికే పెవిలియన్ చేరిన ధోనీ, తిరిగి మైదానంలోకి వచ్చి గొడవకు దిగాడు. 
 
మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకుని, ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ధోనీకి కోపం వచ్చింది. కానీ దీన్ని ఐపీఎల్ నిబంధనల ప్రకారం 2వ స్థాయి నేరంగా పరిగణిస్తూ, మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాను నిర్వాహకులు విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లి మందలించిందనీ ఆత్మహత్య చేసుకున్న నవ వధువు..

భార్యాభర్తల గొడవలు.. భర్తపై వేడి నూనె పోసేసిన భార్య.. ఎక్కడ.. ఏమైంది?

పీఎం విశ్వకర్మ పథకం.. రెండేళ్లలో 30లక్షల మంది నమోదు.. రూ.41,188 కోట్లకు ఆమోదం

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త : ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

మరో పిటిషన్ దాఖలు చేయండి.. సునీతకు సుప్రీం ఆదేశాలు.. సీబీఐ ఏం చేయబోతోంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రాగన్ కోసం బరువు తగ్గుతున్న ఎన్టీఆర్.. వర్కౌట్ వీడియో వైరల్

Sridevi: హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా జంటగా బ్యాండ్ మేళం చిత్రం

Modi: ఇంగ్లీష్ లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ మా వందే ప్రకటన

Chiranjeevi: మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ వాయిదాకు కారణం అదేనా..

Thiruveer: వెడ్డింగ్ షో టీజర్ చల్లటి గాలి మనసుని హత్తుకున్నట్లు ఉంది : విజ‌య్ దేవ‌ర‌కొండ

తర్వాతి కథనం
Show comments