Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ ఎక్కడున్నా కింగే.. జైపూర్‌ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టాడో లేదో?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (16:12 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీకి దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఐపీఎల్‌లో చెన్నైలోనే కాదు.. జైపూర్‌లోనూ ధోనీ కింగ్ అనిపించుకుంటున్నాడు. ఎక్కడికెళ్లినా ధోనీ ధోనీ అనే పేరు మారుమ్రోగిపోతోంది. చేపాక్ మైదానంలో కోల్‌కతా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుపును నమోదు చేసుకుంది. దీంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ధోనీ జట్టు అగ్రస్థానం వైపు ముందడుగు వేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో గురువారం జైపూర్‌లో చెన్నై మ్యాచ్ ఆడనుంది. రాజస్థాన్ రాయవ్స్ జట్టుతో ధోనీ సేన బరిలోకి దిగనుంది. ఈ పోటీలో పాల్గొనేందుకు ధోనీతో పాటు జట్టు సభ్యులు జైపూర్‌కు చేరుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ధోనీ కాలుపెట్టగానే.. ధోనీ.. ధోనీ.. అంటూ ఫ్యాన్స్ అంటూ అభిమానం వెల్లడించారు. ధోనీ పేరును అభిమానులు పలకడంతో ఎయిర్‌పోర్ట్ దద్దరిల్లింది. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments