ధోనీ ఎక్కడున్నా కింగే.. జైపూర్‌ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టాడో లేదో?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (16:12 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీకి దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఐపీఎల్‌లో చెన్నైలోనే కాదు.. జైపూర్‌లోనూ ధోనీ కింగ్ అనిపించుకుంటున్నాడు. ఎక్కడికెళ్లినా ధోనీ ధోనీ అనే పేరు మారుమ్రోగిపోతోంది. చేపాక్ మైదానంలో కోల్‌కతా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుపును నమోదు చేసుకుంది. దీంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ధోనీ జట్టు అగ్రస్థానం వైపు ముందడుగు వేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో గురువారం జైపూర్‌లో చెన్నై మ్యాచ్ ఆడనుంది. రాజస్థాన్ రాయవ్స్ జట్టుతో ధోనీ సేన బరిలోకి దిగనుంది. ఈ పోటీలో పాల్గొనేందుకు ధోనీతో పాటు జట్టు సభ్యులు జైపూర్‌కు చేరుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ధోనీ కాలుపెట్టగానే.. ధోనీ.. ధోనీ.. అంటూ ఫ్యాన్స్ అంటూ అభిమానం వెల్లడించారు. ధోనీ పేరును అభిమానులు పలకడంతో ఎయిర్‌పోర్ట్ దద్దరిల్లింది. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments