Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓం ప్రకాశ్‌ను కలవడం చాలా సంతోషంగా వుంది: వీరేంద్ర సెహ్వాగ్

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యవహరిస్తున్నాడు. క్రికెటర్‌గా బౌండరీలు, సిక్సర్లుగా ఉరకలెత్తించిన సెహ్వాగ్, రిటైర్మెంట్ తర్వాత సోషల్

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (16:10 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యవహరిస్తున్నాడు. క్రికెటర్‌గా బౌండరీలు, సిక్సర్లుగా ఉరకలెత్తించిన సెహ్వాగ్, రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. తాజాగా సెహ్వాగ్‌ను కలిసేందుకు ప్రత్యేకమైన అభిమాని మొహాలీ వచ్చాడు. 
 
మైదానంలో జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ పెద్దాయన సెహ్వాగ్ దగ్గరకు వచ్చి పాటియాలా నుంచి వచ్చానని చెప్పాడు. తన పేరు ఓం ప్రకాశ్ (93) అని.. సెహ్వాగ్‌కు పెద్ద అభిమానినని తెలిపాడు. 70 కిలోమీటర్లు ప్రయాణించి సెహ్వాగ్ కోసం వచ్చానని చెప్పడంతో డాషింగ్ ఓపెనర్ షాక్ అయ్యాడు. ఆయన చూపించిన అభిమానానికి ఫిదా అయిపోయాడు. పెద్దాయన పాదాలకు సెహ్వాగ్ నమస్కారం చేశాడు. 
 
దీనికి సంబంధించిన ఫోటోలను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ఓం ప్రకాశ్‌ను కలవడం చాలా సంతోషంగా వుందని.. 93ఏళ్ల వయసులో తనకోసం పాటియాలా నుంచి వచ్చారు. తనపై ఎంతో ప్రేమ కురిపించారని పేర్కొన్నాడు. ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న సెహ్వాగ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

తర్వాతి కథనం
Show comments