Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేకేఆర్‌పై రాజస్థాన్ గెలుపు.. 92 పరుగులతో అదరగొట్టిన సంజు శాంసన్

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 19 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్‌ను సొంతగడ్డపై ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓ

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (09:05 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 19 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్‌ను సొంతగడ్డపై ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. రాజస్థాన్ ఆటగాళ్లలో సంజు శాంసన్ (92) సిక్సర్లతో విరుచుకుపడి ఆడి బెంగళూరు ముందు భారీ లక్ష్యాన్ని వుంచడంలో కీలక పాత్ర పోషించాడు.
 
ఇక 218 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ ఆరువికెట్లు నష్టపోయి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.  బెంగళూరు కెప్టెన్ కోహ్లీ 30 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 57 పరుగులు, మన్‌దీప్ సింగ్ 26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 పరుగులు,  వాషింగ్టన్ సుందర్ 19 బంతుల్లో 1 ఫోరు మూడు సిక్స్‌లతో35 పరుగులుచేసి రాణించినా లక్ష్యాన్ని చేధించడంలో కోల్‌కతా విఫలమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments