Webdunia - Bharat's app for daily news and videos

Install App

సనాలో భీకర అంతర్యుద్ధం: 130కి పైగా మృతి

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (15:46 IST)
Yemen
యెమన్‌ రాజధాని సనాలో జరిగిన భీకర అంతర్యుద్ధంలో 130 మందికి పైగా మృతిచెందారు. యెమన్‌లో ఏళ్లతరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధంలో కాల్పుల విరమణ ప్రకటించేలా అమెరికా ఒత్తిడి తెస్తోంది. 
 
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు జాతీయ భద్రతా సలహాదారు అయిన జేక్‌ సలివన్‌ రాకుమారుడైన మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో భేటీకి సౌదీ అరేబియాకు వెళ్లారు. దీంతో యెమన్‌లో అంతర్యుద్ధాలు మరింత రాజుకున్నాయి. గత ఆరేడేళ్లుగా యెమన్‌ పౌర యుద్ధాలతో అట్టుడుకుతోంది.
 
2014లో ఇరాన్‌ మద్దతుతో హౌతి తిరుగుబాటు దళాలు రాజధాని సనాతోపాటు దేశంలో ఉత్తరాన పలు భాగాలు ఆక్రమించాయి. అమెరికా మద్దతుతో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణదళాలు 2015 మార్చిలో యెమన్‌లో ప్రవేశించి అధ్యక్షుడు హదీకి అండగా నిలిచాయి. అప్పట్నుంచీ అంతర్యుద్ధం కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments