Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని ఫ్లైట్ టార్గెట్.. యెమెన్‌లో బాంబు పేలుడు.. 22మంది మృతి

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (09:59 IST)
యెమన్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై కూల్చివేయాలనే లక్ష్యంతో దుండగులు బాంబు దాడులు చేశారు. కొత్తగా ఎంపికైన ప్రధాని మొయిన్ అబ్దుల్ మాలిక్, అతని మంత్రివర్గంతో కూడిన ఫ్లైట్ అదెన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ప్రధానికి, మంత్రి వర్గానికి స్వగతం పలికేందుకు అధికారులు, ప్రజలు విమానాశ్రయానికి చేరుకున్నారు. 
 
ప్రధాని ఫ్లైట్ నుంచి కిందకు దిగిన సమయంలో సమీపంలోనే దుండగులు బాంబుపేలుళ్లకు తెగబడ్డారు. ఈ పేలుళ్లకు 22 మంది వరకు మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది ప్రధానిని, మంత్రి వర్గాన్ని సురక్షితంగా అక్కడినుంచి తప్పించారు. 
 
ఇరాన్‌కు అనుకూలంగా పనిచేస్తున్న హుతి రెబల్స్ ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రధాని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడిని ఐక్యరాజ్య సమితితో పాటుగా అనేక దేశాలు ఖండించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments