Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కడికెళ్లినా రైలులో ప్రయాణించే అధ్యక్షుడు.. ఎవరు?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (12:47 IST)
ఎక్కడికెళ్లినా రైలులో ప్రయాణించే అధ్యక్షుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవండి. అమెరికా, ఉత్తర కొరియా రెండో విడత చర్చలు వియత్నాంలో జరుగనుంది. ఇందుకోసం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వియత్నాంకు బయల్దేరారు. ఈ భేటీని సదుద్దేశంతో కూడుకుందని కిమ్ జాంగ్ సర్కారుకు చెందిన మీడియా వెల్లడించింది. 
 
ఈ వియత్నాం పర్యటనకు కిమ్ జాంగ్‌తో పాటు ఆయన సోదరి కూడా వెళ్తున్నారు. భద్రతా కారణాల రీత్యా కిమ్.. విమానాల్లో కాకుండా.. రైళ్లలోనే ప్రయాణం చేస్తారట. దక్షిణ కొరియా, చైనాకు పర్యటించాల్సిన అవసరం వస్తే.. కిమ్ జాంగ్ రైలు బండినే ఎంచుకుంటారు. రైలు మార్గం ద్వారా చైనా మార్గం మీదుగా వియత్నం చేరుకునేందురు రెండున్నర రోజులు పడుతుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments