Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కడికెళ్లినా రైలులో ప్రయాణించే అధ్యక్షుడు.. ఎవరు?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (12:47 IST)
ఎక్కడికెళ్లినా రైలులో ప్రయాణించే అధ్యక్షుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవండి. అమెరికా, ఉత్తర కొరియా రెండో విడత చర్చలు వియత్నాంలో జరుగనుంది. ఇందుకోసం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వియత్నాంకు బయల్దేరారు. ఈ భేటీని సదుద్దేశంతో కూడుకుందని కిమ్ జాంగ్ సర్కారుకు చెందిన మీడియా వెల్లడించింది. 
 
ఈ వియత్నాం పర్యటనకు కిమ్ జాంగ్‌తో పాటు ఆయన సోదరి కూడా వెళ్తున్నారు. భద్రతా కారణాల రీత్యా కిమ్.. విమానాల్లో కాకుండా.. రైళ్లలోనే ప్రయాణం చేస్తారట. దక్షిణ కొరియా, చైనాకు పర్యటించాల్సిన అవసరం వస్తే.. కిమ్ జాంగ్ రైలు బండినే ఎంచుకుంటారు. రైలు మార్గం ద్వారా చైనా మార్గం మీదుగా వియత్నం చేరుకునేందురు రెండున్నర రోజులు పడుతుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments