Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కడికెళ్లినా రైలులో ప్రయాణించే అధ్యక్షుడు.. ఎవరు?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (12:47 IST)
ఎక్కడికెళ్లినా రైలులో ప్రయాణించే అధ్యక్షుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవండి. అమెరికా, ఉత్తర కొరియా రెండో విడత చర్చలు వియత్నాంలో జరుగనుంది. ఇందుకోసం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వియత్నాంకు బయల్దేరారు. ఈ భేటీని సదుద్దేశంతో కూడుకుందని కిమ్ జాంగ్ సర్కారుకు చెందిన మీడియా వెల్లడించింది. 
 
ఈ వియత్నాం పర్యటనకు కిమ్ జాంగ్‌తో పాటు ఆయన సోదరి కూడా వెళ్తున్నారు. భద్రతా కారణాల రీత్యా కిమ్.. విమానాల్లో కాకుండా.. రైళ్లలోనే ప్రయాణం చేస్తారట. దక్షిణ కొరియా, చైనాకు పర్యటించాల్సిన అవసరం వస్తే.. కిమ్ జాంగ్ రైలు బండినే ఎంచుకుంటారు. రైలు మార్గం ద్వారా చైనా మార్గం మీదుగా వియత్నం చేరుకునేందురు రెండున్నర రోజులు పడుతుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments