Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండమాన్ దీవిలో బాణాలతో చంపి శవాన్ని భూమిలో సగభాగం పూడ్చిపెట్టారు.

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (13:50 IST)
అండమాన్ నికోబార్ దీవుల్లోని ఓ దీవికి వెళ్లిన ఓ అమెరికన్ జాతీయుడిని అక్కడ నివసించే సెంటీనల్ అటవీకులు బాణాలతో చంపి శవాన్ని భూమిలో సగభాగం పూడ్చిపెట్టినట్లు స్థానిక మత్స్యకారులు గమనించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అమెరికాలోని మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.


ఇండియన్ ఎంబసీని వివరాలు కోరుతూ.. అమెరికన్ ఎంబసీ అధికారులు సంప్రదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశారు. 
 
సెంటినల్ దీవిలోని అటవిక జాతి గురించి.. 
ఈ అటవీకులు వేట కొనసాగిస్తూ.. తమ జీవితాన్ని కొనసాగిస్తారు. గతంలో కూడా ఇలా బయటవారిని చూసి భయంతో చంపేసిన ఘటనలు వున్నాయని స్థానిక పత్రికలు చెప్తున్నాయి. అక్కడ ఆటవికజాతి అంతరించిపోతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఆ దీవుల సందర్శనను రద్దు చేసింది. అండమాన్ షీఖా అనే స్థానిక పత్రిక ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ దీవిలో జనాభా 40మందిగానే అంచనా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments