కార్గిల్‌లో కొండ నుంచి సెలయేరులో పడిన ఎలుగుబంటి.. కారణం ఎవరంటే? (వీడియో)

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:54 IST)
జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్ ప్రాంతంలో ఎలుగుబంటిపై దాడి జరిగిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ముహమ్మద్ షా అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రౌన్ రంగులో వుండే ఎలుగుబంటి రాళ్ల కొండపై ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కొండమీద వున్న మనుషులు దాడికి పాల్పడటంతో కొండపై నుంచి జారి పడి సెలయేరులో పడిపోయింది. 
 
కొండపై ఎక్కుతూ కనిపించిన ఎలుగుబంటిపై కొండపై నిల్చున్న మనుషులు దాడి చేయడం దారుణమని ఆ ఎలుగుబంటి నీళ్లలో పడిపోవడం చూసి నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎలుగుబంటిపై దాడికి పాల్పడాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నెటిజన్లు పైర్ అవుతున్నారు. 
 
ఎలుగుబంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments