Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్గిల్‌లో కొండ నుంచి సెలయేరులో పడిన ఎలుగుబంటి.. కారణం ఎవరంటే? (వీడియో)

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:54 IST)
జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్ ప్రాంతంలో ఎలుగుబంటిపై దాడి జరిగిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ముహమ్మద్ షా అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రౌన్ రంగులో వుండే ఎలుగుబంటి రాళ్ల కొండపై ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కొండమీద వున్న మనుషులు దాడికి పాల్పడటంతో కొండపై నుంచి జారి పడి సెలయేరులో పడిపోయింది. 
 
కొండపై ఎక్కుతూ కనిపించిన ఎలుగుబంటిపై కొండపై నిల్చున్న మనుషులు దాడి చేయడం దారుణమని ఆ ఎలుగుబంటి నీళ్లలో పడిపోవడం చూసి నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎలుగుబంటిపై దాడికి పాల్పడాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నెటిజన్లు పైర్ అవుతున్నారు. 
 
ఎలుగుబంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments