Webdunia - Bharat's app for daily news and videos

Install App

దయచేసి ఉక్రెయిన్‌కు ఎవరూ రావొద్దు.. ట్రావెల్ అడ్వైజరీ జారీ

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (08:44 IST)
ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని ఏ ఒక్కరూ ముఖ్యంగా తమ దేశ ప్రజలు ఎవ్వరూ ఇక్కడకు రావొద్దని ఆ దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ట్రావెల్ అడ్వైజరీని జారీచేసింది. అలాగే, ఉక్రెయిన్‌లోని తమ దేశ పౌరులు కూడా వీలైనంత త్వరగా దేశం విడిచి పోవాలని కోరింది. 
 
పైగా, ఏ క్షణమైనా ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనికితోడు కరోనా వైరస్ వ్యాప్తి కూడా అధికంగా ఉందని, అందువల్ల ఎవరూ రావొద్దని కోరారు. క్రిమియాల, డొనెస్క్, లుహాన్‌స్క్‌లో పరిస్థితులు మరింతగా క్షీణించాయని హెచ్చరించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 
 
దేశ సరిహద్దుల వెంబడి రష్యా భారీ సంఖ్యలో తన సైనిక బలగాలను మొహరిస్తుంది. దీంతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పైగా, రష్యా సైనికులు ఉక్రెయిన్‌లో ఊహించని ఉత్పాతాన్ని సృష్టించవచ్చని ఇప్పటికే నాటో కూటమి కూడా అంచనా వేసింది. అందుకే ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ట్రావెల్ అడ్వైజరీని ఏర్పాటు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments