Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాది : ఐరాసపై అగ్రదేశాల ఒత్తిడి

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (09:43 IST)
జేషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ మేరకు ఓ ప్రతిపాదనను భద్రతా మండలిలో పెట్టనున్నాయి. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ఉగ్రదాడి తర్వాత అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని పలు దేశాలు డిమాండ్లు చేస్తున్నాయి. మొత్తం 15 సభ్య దేశాలు గల ఐరాస భద్రతా మండలిలో కీలకమైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఈసారి ముందడుగు వేశాయి. 
 
మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఈ మూడు దేశాలూ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదనలు ప్రవేశపెట్టాయి. ప్రపంచంలో ఎక్కడా పర్యటించకుండా అత‌ణ్ణి బ్యాన్ చేయాల‌ని, ఆస్తులు.. ఆయుధాలు సీజ్ చేయాల‌ని డిమాండ్ చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments