Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలో అమెరికా వైమానిక దాడి.. 17మంది ఉగ్రవాదులు మృతి

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:15 IST)
సిరియాలోని ఉగ్రవాదుల శిబిరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేశాయి. పెద్ద ఎత్తున జరిగిన ఈ దాడుల్లో 17మంది ఉగ్రవాదులు మృతి చెందారని అమెరికా పేర్కొన్నది. సిరియా-ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసింది అమెరికా.
 
ఇరాన్ ప్రోద్బలంతో సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని అమెరికా ఆరోపణలు చేస్తుంది. అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ అధికారంలోకి వచ్చిన 36 రోజుల్లోనే ఈ దాడులకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. అమెరికన్లకు, సిబ్బంది రక్షణకు ఎలాంటి చర్యలకైనా జో బైడెన్ వెనకాడబోరని ఈ దాడుల ద్వారా స్పష్టం అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments