Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలో అమెరికా వైమానిక దాడి.. 17మంది ఉగ్రవాదులు మృతి

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:15 IST)
సిరియాలోని ఉగ్రవాదుల శిబిరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేశాయి. పెద్ద ఎత్తున జరిగిన ఈ దాడుల్లో 17మంది ఉగ్రవాదులు మృతి చెందారని అమెరికా పేర్కొన్నది. సిరియా-ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసింది అమెరికా.
 
ఇరాన్ ప్రోద్బలంతో సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని అమెరికా ఆరోపణలు చేస్తుంది. అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ అధికారంలోకి వచ్చిన 36 రోజుల్లోనే ఈ దాడులకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. అమెరికన్లకు, సిబ్బంది రక్షణకు ఎలాంటి చర్యలకైనా జో బైడెన్ వెనకాడబోరని ఈ దాడుల ద్వారా స్పష్టం అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments