Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో ఘోర బోటు ప్రమాదం- 192 మంది ప్రయాణీకులు?

ఇండోనేషియాలో ఘోర బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 192 మంది ప్రయాణీకులు గల్లంతయ్యారు. బోటులో సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన లేక

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (16:15 IST)
ఇండోనేషియాలో ఘోర బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 192 మంది ప్రయాణీకులు గల్లంతయ్యారు. బోటులో సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన లేక్ తోబాలో సంభవించింది. ఈద్ సంబరాల నేపథ్యంలో భారీ స్థాయిలో సరస్సుకు పర్యాటకులు వచ్చారు. ప్రస్తుతం సుమత్రా దీవుల్లో వాతావరణం ప్రతికూలంగా ఉంది. 
 
అయితే బోటులో ప్రయాణీకుల సంఖ్య అధికం కావడంతో బోటు ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు కేవలం 18 మందిని మాత్రమే రక్షించారు. అయితే ఈ విషాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం కూడా స్పష్టంగా తెలియదు. గజ ఈతగాళ్లు, అండర్‌వాటర్ డ్రోన్‌లు గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
లేక్ తోబా సుమారు 450 మీటర్ల లోతు వుంటుందని.. బోటు ఏ ప్రాంతంలో ముగిందనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదని గల్లంతైన వారి కోసం ముమ్మరంగా ఈతగాళ్లు సరస్సులో గాలిస్తున్నారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments