Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి.. మెలిటోపోల్ మేయర్ కిడ్నాప్

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (12:31 IST)
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి 17 రోజులకు చేరింది. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా సేనలు గట్టిపట్టు సాధించలేకపోతున్నారు. ఈ క్రమంలో రష్యా సేనలు మెలిటో‌పోల్ నగర మేయర్‌ను కిడ్నాప్ చేశారు. 
 
మరోవైపు, ఉక్రెయిన్ దేశంలోని కీలక నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. బాంబు దాడులతో పలు నగరాలు పూర్తిగా ధ్వంసమై శ్మశానాలను తలపిస్తున్నాయి. ఈ యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రజలు ఉక్రెయిన్ దేశాన్ని విడిచి ఇతర దేశాలకు వలస పోతున్నారు. రష్యా దురాక్రమణ నేపథ్యంలో పలు నగరాలు రష్యా సైన్యం ఆధీనంలోకి వెళ్లిపోయాయి. 
 
ముఖ్యంగా, మెలిటోపోల్, ఖేర్సన్, బెర్దీయాన్స్క్, స్టారబిలిస్క్, నోవోప్స్‌కోవ్ వంటి నగరాలు ప్రస్తుతం రష్యా దళాల ఆధీనంలో ఉన్నాయి. అయితే, ఆయా నగరాలకు చెందిన పౌరులు మాత్రం రష్యా బలగాలను ధీటుగానే ఎదిరిస్తూనే ఉన్నారు. 
 
ఈ క్రమంలో మెలిటోపోల్ మేయర్‌ను కిడ్నాప్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇవాన్ కిడ్నాప్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ స్పందించారు. ప్రజాస్వామ్యంపై ఇది యుద్ధనేరమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments