Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజిటింగ్, స్టూడెంట్ వీసా ధరలను పెంచిన బ్రిటన్...

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (12:26 IST)
బ్రిటన్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులపై వీసా ఫీజుల భారం మోపింది. ఆకస్మికంగా విజిటింగ్, స్టూడెంట్ వీసా ధరలను పెంచేసింది. విద్యార్థుల వీసా ధర రూ.50,428కి పెంచేసింది. అలాగే, విజిటింగ్ వీసా ధరను రూ.11,835కు పెంచినట్టు పేర్కొంది. గతంతో పోల్చితే ఈ ధరలు 15 శాతం నుంచి 20 శాతం మేరకు పెంచేసింది. 
 
ఈ పెంచిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఆరు నెలల లోపు విజిటింగ్ వీసా రుసుం గతంలో 100 పౌండ్లు ఉంటే ఇపుడు అది 115 పౌండ్లకు పెంచేసింది. విద్యార్థి వీసా రుసుం గతంలో 363 పౌండ్లు ఉంటే ఇపుడు అది 490 పౌండ్లకు పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. 
 
భారత కరెన్సీ లెక్కల్లో చూసుకుంటే తాజా పెంపుతో విజిటింగ్ వీసా దరఖాస్తు పీజు రూ.11,835, విద్యార్థి వీసా ధర రుసుం రూ.50,428కు పెంచింది. పెరిగిన ధరలు భారత విద్యార్థులపై ఆర్థిక భారం పడనుంది. యూకే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వర్క్, విజిటింగ్ వీసాల ధరలు 15 శాతం, ప్రాధాన్య, స్టడీ, స్పాన్సర్‌షిప్ ధరల్లో 20 శాతం పెరుగుదల కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments