Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై అమెరికా దాడి

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (12:52 IST)
కాబూల్‌ విమానాశ్రయంలో జరిగిన దాడులకు కారణమైన వారిపై అగ్ర రాజ్యం చర్యలకు ఉపక్రమించింది. ఆఫ్గాన్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై అమెరికా డ్రోన్‌ దాడులతో విరుచుకుపడింది.

నంగర్‌ పహార్‌ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రోన్ల దాడి చేపట్టింది. తమ లక్ష్యాన్ని చేరుకున్నట్లు సెంట్రల్‌ కమాండ్‌ కెప్టెన్‌ బిల్‌ అర్బన్‌ తెలిపారు. ప్రాణ నష్టం గురించి తెలియదని ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ దాడులు నేపథ్యంలో కాబూల్‌ విమానాశ్రయాన్ని ఖాళీ చేయాలని పౌరులను అగ్రరాజ్యం హెచ్చరించింది. కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అబే గేట్‌ ముందు జరిగిన ఆత్మాహుతి దాడుల్లో సుమారు 200 మంది మృతి చెందినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి.

అందులో 13 మంది అమెరికా జవాన్లతో పాటు తాలిబన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ దాడులకు తామే బాధ్యత వహిస్తున్నామని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం