Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై అమెరికా దాడి

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (12:52 IST)
కాబూల్‌ విమానాశ్రయంలో జరిగిన దాడులకు కారణమైన వారిపై అగ్ర రాజ్యం చర్యలకు ఉపక్రమించింది. ఆఫ్గాన్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై అమెరికా డ్రోన్‌ దాడులతో విరుచుకుపడింది.

నంగర్‌ పహార్‌ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రోన్ల దాడి చేపట్టింది. తమ లక్ష్యాన్ని చేరుకున్నట్లు సెంట్రల్‌ కమాండ్‌ కెప్టెన్‌ బిల్‌ అర్బన్‌ తెలిపారు. ప్రాణ నష్టం గురించి తెలియదని ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ దాడులు నేపథ్యంలో కాబూల్‌ విమానాశ్రయాన్ని ఖాళీ చేయాలని పౌరులను అగ్రరాజ్యం హెచ్చరించింది. కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అబే గేట్‌ ముందు జరిగిన ఆత్మాహుతి దాడుల్లో సుమారు 200 మంది మృతి చెందినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి.

అందులో 13 మంది అమెరికా జవాన్లతో పాటు తాలిబన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ దాడులకు తామే బాధ్యత వహిస్తున్నామని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం