Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూత్తుకుడిలో ఆగని ఆందోళనలు.. ఠాణాపై పెట్రోల్ బాంబు

తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళన ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ ఉద్యమం చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.

Webdunia
శనివారం, 26 మే 2018 (12:35 IST)
తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళన ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ ఉద్యమం చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.
 
ఈ కాల్పుల్లో 11 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు. తూత్తుకుడితో పాటు కన్యాకుమారి, నాగపట్టణం తదితర నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు సైతం నిలిపివేశారు. 
 
ఇదిలావుంటే, శనివారం పోలీసులను లక్ష్యంగా చేసుకుని శనివారం దుండగులు పెట్రోల్‌ బాంబు దాడి చేశారు. తూత్తుకుడిలోని పోలీసుస్టేషన్‌పై పెట్రోల్‌ బాంబు విసిరారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేస్తూ తరిమికొడుతున్నారు. దీంతో పట్టణ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

ఊచకోత, బస్సు దహనం, సామూహిక హత్యల నేపధ్యంలో 23 చిత్రం

మేం అందరి కంటే ధనికులం - కళ్యాణ్ సైలెంట్‌ నిరసన : మెగా అంజనమ్మ ముచ్చట్లు

అతీంద్రియ అంశాల జటాధార లో పవర్ ఫుల్ గెటప్ లో సోనాక్షి సిన్హా

హీరోయిన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి - కొత్త సినిమా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments