Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘన్‌లో మరిన్ని ఉగ్రదాడులు.. హెచ్చరించిన అమెరికా

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (17:05 IST)
ఆప్ఘనిస్థాన్ దేశంలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అగ్రరాజ్య అమెరికా హెచ్చరించింది. ఇప్పటికే ఆప్ఘన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం వద్ద ఐఎస్ తీవ్రవాదులు విరుచుకుపడిన విషయం తెల్సిందే. ఈ బాంబు దాడిలో అనేక మంది మృత్యువాతపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద మ‌రిన్ని దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అమెరికా సెంట్ర‌ల్ క‌మాండ్ జ‌న‌ర‌ల్ ఫ్రాంక్ మెకంన్జీ పేర్కొన్నారు. ఈసారి ఉగ్ర‌వాదులు రాకెట్లు, వాహ‌న‌బాంబుల‌తో ఎయిర్‌పోర్ట్ ల‌క్ష్యంగా దాడులు చేయ‌వ‌చ్చ‌ని హెచ్చ‌రించారు. ఎయిర్ పోర్ట్ బ‌య‌ట ఉన్న వ్యక్తుల‌తో పాటుగా ఎయిర్‌పోర్ట్ లోప‌ల ఉన్న‌వారు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments