అబుదాబి ఎయిర్ పోర్టు కేంద్రంగా ఉగ్రవాదుల దాడి

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (17:07 IST)
గల్ఫ్ దేశాల్లో ఒకటైన అబుదాబిలోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడులు ప్రత్యక్షంగా కాకుండా డ్రోన్ల సాయంతో జరిపారు. పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన ముస్సాఫాలో మూడు డ్రోన్ల సాయంతో యెమెన్ ఉగ్రవాదులు ఈ దాడికి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఈ ఎయిర్‌పోర్టులోని మూడు ఇంధన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రెండు ఆయిల్ ట్యాంకర్ల నుంచి మంటలు చెలరేగాయి. అలాగే, కొత్త విమానాశ్రయ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని, అబుదాబి పోలీసులు వెల్లడించారు. గత 2019, సెప్టెంబరు నెల 14వ తేదీన సౌదీ అరేబియాలో రెండు కీలక స్థావరాలపై యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఇలాంటి దాడులకు పాల్పడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments