Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిమింగలాలు సముద్రంలోనే వుండవట.. నడుస్తాయ్.. పరిగెడుతాయట..

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (17:07 IST)
సముద్రంలో నివసించే అతిపెద్ద జీవి అయిన తిమింగలం నీళ్లలో నివాసం వుంటుందని అందరికీ తెలిసిందే. కానీ సముద్రంలో నివసించే ఈ అతిపెద్ద జీవి అయిన తిమింగిలానికి ఒకప్పుడు నాలుగు కాళ్లు ఉండేవట. ఇవి అప్పట్లో ఉభయచర జీవులుగా ఉండేవని తాజాగా లభ్యమైన శిలాజాలను బట్టి శాస్త్రవేత్తలు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
పెరూలో లభ్యమైన ఈ తిమింగలం అవశేషం భారత్, పాకిస్థాన్ అవతల పసిఫిక్ ప్రాంతం, దక్షిణార్ధగోళంలో లభించిన మొట్టమొదటి శిలాజమని శాస్త్రవేత్తలు తెలిపారు. 43 మిలియన్ సంవత్సరాల నాటిదిగా చెప్తున్న ఓ శిలాజం పెరూలో లభ్యమైంది. 13 అడుగుల పొడువున్న దీనికి నాలుగు కాళ్లు వుండటంతో శాస్త్రవేత్తలు షాకయ్యారు. 
 
అంతేకాకుండా తిమింగలాలు పూర్తిగా నీటికి పరిమితం కావడానికి ముందు భూమిపైనా సంచరించేవని కూడా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇవి నడవటం కాదు.. పరిగెత్తేవి కూడా చేసేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఏడుగురు శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధన చేసింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments