Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత - 20 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 25 మే 2022 (07:57 IST)
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఈ కాల్పుల్లో 18 మంది చిన్నారులు ముగ్గురు పెద్దలతో పాటు ఏకంగా 21 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. 
 
ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడిన 18 యేళ్ల యువకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయాడు. వీరిలో 18 మంది చిన్నారులు, ముగ్గురు పెద్దవారు కూడా ఉన్నారు. 
 
మెక్సికన్ సరిహద్దుల్లో ఉవాల్డే పట్టణంలోని రోబో ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులంతా 11 యేళ్ళలోపు వారేనని అధికారులు చెప్పారు. 
 
దుండగుడు కాల్పులు జరిపిన పాఠశాలలో దాదాపు 500 మందికిపైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. దుండగుడు హ్యాండ్‌గన్‌తో పాఠశాలలోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపారు. 
 
కాగా, పోలీసుల కాల్పుల్లో దండగుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అమెరికాలో 2018 తర్వాత ఇంత ఘోరమైన ఘటన ఇదేనని అధికారులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments