Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాచీలోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం

Webdunia
బుధవారం, 25 మే 2022 (07:40 IST)
భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక సమాచారాన్ని వెల్లడించింది. వందలాది మంది పౌరుల మరణానికి కారణమైన గ్యాంగ్‌స్టర్ పాకిస్థాన్‌లో ఉన్నాడని నిర్ధారించబడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కథనం ప్రకారం, దావూద్ మేనల్లుడు అలీసా పార్కర్ తన మామ ఇంకా కరాచీలోనే ఉన్నాడని పేర్కొన్నట్టు తెలిపింది. 
 
ఈడీ అధికారుల కథనం మేరకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన విచారణలో అలీసా పార్కర్ వెల్లడించిన తర్వాత ఈడీ అధికారులు ఈ పురోగతి సాధించారు. అయితే, దావూద్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని హసీనా పార్కర్ (దావూద్ సోదరి) కుమారుడు అలీసా పార్కర్ ముంబైలోని కోర్టులో వాదిస్తూ చార్జిషీట్‌లో నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments