Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కోసం బెట్ కట్టాడు.. జీలం నదిలో కొట్టుకుపోయాడు (వీడియో)

స్మార్ట్ ఫోన్ కోసం పందెం కాయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రవహిస్తున్న నదిని ఈతకొడుతూ దాటితే రూ.15వేల విలువైన స్మార్ట్ ఫోన్ కొనిస్తామని స్నేహితులు చెప్పడంతో ఓ యువకుడు నదిలో దూకి ప్రాణాలు కోల్పో

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (16:09 IST)
స్మార్ట్ ఫోన్ కోసం పందెం కాయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రవహిస్తున్న నదిని ఈతకొడుతూ దాటితే రూ.15వేల విలువైన స్మార్ట్ ఫోన్ కొనిస్తామని స్నేహితులు చెప్పడంతో ఓ యువకుడు నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని జీలం నదీ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో గుజ్రాన్‌వాలా ప్రాంతానికి చెందిన అలీ అబ్రార్ స్నేహితులతో స్మార్ట్ ఫోన్ కోసం బెట్ కట్టాడు. జోరుగా ప్ర‌వ‌హిస్తున్న జీలం న‌దిని ఈదుతూ దాటితే స్మార్ట్ ఫోన్ ఇస్తామని ఫ్రెండ్స్ చెప్పడంతో.. దూకి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది. 
 
నదిలోకి దూకేందుకు ముందు స్నేహితులతో ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించిన ఆ యువకుడు.. నీళ్లల్లోకి దూకిన తర్వాత ప్రవాహ ధాటికి తట్టుకోలేక కొట్టుకుపోయాడు. ఇతని మృతదేహం లభించలేదని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో అలీ తండ్రి ఫిర్యాదు మేరకు అతని స్నేహితులు ఒసామా, త‌ల్హా, జెష‌న్‌, షోయ‌బ్‌, రాహ‌త్‌ల‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments