Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిని మహాత్ములంటారు.. భారత్ సర్కారుకు ఆప్ఘన్ ధన్యవాదాలు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (08:25 IST)
ఆప్ఘనిస్థాన్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భారత సర్కారు 1.6 మెట్రిక్ టన్నుల అత్యవసర ఔషధాలను ప్రత్యేక విమానంలో కాబుల్‌కు సరఫరా చేసింది. ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ సర్కారు భారత సర్కారుకు ధన్యవాదాలు తెలిపింది. 
 
తమకు హాని కలిగించే వారికి కూడా సహాయపడే వారినే మహాత్ములంటారని, విపత్కర పరిస్థితుల్లో ఆప్ఘనిస్థాన్ పిల్లల చికిత్స నిమిత్తం భారత్ సహాయం చేసిందని ఆప్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్‌జయి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి తాము ధన్యవాదాలు ప్రకటిస్తున్నామని రాయబారి ఫరీద్ మముంద్‌జయ్ ట్వీట్ చేశారు.
 
ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు అత్యవసరమని తాలిబన్ పేర్కొంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో భారత్ వీటిని పంపడం ద్వారా కొన్ని కుటుంబాలకు ఆసరా ఇచ్చినట్టేనని ఫరీద్ మముంద్‌జయి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments