Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికంగా టీ తాగుతున్నారా..? యువతికి శస్త్రచికిత్స 300 రాళ్ల తొలగింపు!

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (14:33 IST)
300 kidney stones
అధికంగా టీ తాగుతున్నారా.. టీ తాగే అలవాటు మీకుందా.. అయితే జాగ్రత్త పడండి. ఓ యువతి కడుపులో 300 రాళ్లను వైద్యులు వెలికితీశారు. సాధారణంగా మనం నీటిని ఎక్కువగా తీసుకోకపోతే.. శరీరంలోని వ్యర్థాలు బయటికి పోవు. ఆ వ్యర్థాలు మూత్రపిండాల్లో అలాగే రాళ్లుగా మారిపోతాయి. ఈ రాళ్లను తొలగించడం కోసం శస్త్రచికిత్స తప్పనిసరి. 
 
ఇటీవల తైవాన్‌లో సియోబు అనే 20 ఏళ్ల యువతికి కిడ్నీలో ఆపరేషన్ చేశారు. ఈ శస్త్రచికిత్స ద్వారా ఆమె మూత్రపిండం నుంచి 300 రాళ్లను వెలికి తీశారు. ఈమెకు నీటిని ఎక్కువగా సేవించే అలవాటు లేకపోవడమే ఈ శస్త్రచికిత్సకు కారణమని వైద్యులు తెలిపారు. 
 
దాహం ఎత్తినా సదరు యువతి బబుల్ టీ తాగడం అలవాటు చేసుకుంది. నీటిని తాగడం తగ్గించేసింది. దీంతో శరీరంలో వ్యర్థాలు కిడ్నీలో రాళ్లుగా మారాయి. ఫలితం ఆపరేషన్ ద్వారా 300 రాళ్లను వెలికితీశారు వైద్యులు. అందుచేత దాహం లేకపోయినా.. నీటిని సేవించడం అలవాటు చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments